• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1న జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో

    AP: జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోను నవంబర్‌ 1న ప్రకటి­స్తా­మని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఆ తర్వాత ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలి? ఉమ్మడి పార్టీల ప్రాధాన్యత వంటి అంశాలు సమన్వయ కమిటీ భేటీలో చర్చకు వచ్చినట్లు చెప్పారు. జనసేన, టీడీపీ కలయిక కోసం ప్రజలు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. తాము వైసీపీకి కాదని ఆ పార్టీ విధానాలకే వ్యతిరేకమని పవన్‌ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మద్యంపై రూ.30 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.