• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యాయ రాజధాని కోసం కర్నూలులో మిలయన్ మార్చ్

    ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల వేళ.. కర్నూలులో ఉద్రిక్తత నెలకొంది.రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో [మిలియన్](url) మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున కర్నూలు ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్.. రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు మిలియన్ మార్చ్ చేపట్టారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిని సీఎం జగన్ నెరవెర్చాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ కర్నూలులో మిలియన్ మార్చ్‌ … Read more