• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సైలెంట్‌గా ఉండకపోతే మీ ఇంటికి ‘ఈడీ’ వస్తుంది’

    లోక్‌సభలో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై మీనాక్షి లేఖి స్పందిస్తూ సైలెంట్‌గా ఉండక పోతే తమ ఇంటికి ఈడీ వస్తుందని హెచ్చరించారు. అనంతరం బిల్లుపై మాట్లాడుతూ కేజ్రీవాల్ పావు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. ఈడీని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పకనే చెప్పారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. This insinuating threat given by @M_Lekhi in the heat of the … Read more