• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడుదల

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 12 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్‌ పెట్టుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. రేపు రెండో జాబితా విడుదల చేస్తామని తెలిపారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు కేఏ పాల్‌ వెల్లడించారు.