• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు

    HYD: భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు ఎన్నికల ప్రచారానికి రానున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తమ ఇద్దరినీ చంపేస్తానని ఫోన్‌ చేసి బెదిరించినట్లు చెప్పారు. దీనిపై నగర పోలీసుల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనే ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.