• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించట్లేదు: సజ్జల

    ఏపీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో రెండు చోట్ల తెదేపా గెలవగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.