ఆసీస్, ప్రొటీస్ కంటే డచ్కే ఎక్కువ
టీ20 వరల్డ్కప్లో 16 జట్లకు కలిపి 5.6 మిలియన్ డాలర్ల ప్రైజ్మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. విజేత ఇంగ్లండ్కు 1.6 లక్షల డాలర్లు, రన్నరప్ పాకిస్తాన్కు 8 లక్షల డాలర్లు, సెమీస్లో ఓడిన భారత్, న్యూజిలాండ్లకు చెరో 4 లక్షల డాలర్లు లభిస్తాయి. కాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా (2.1 డాలర్లు) కంటే నెదర్లాండ్స్ జట్టు ఎక్కువ ప్రైజ్మనీ కొట్టేసింది. డచ్ జట్టుకు 2.30 లక్షల డాలర్లు లభిస్తాయి. కాగా ఒక్క మ్యాచ్ ఓటమితో సౌతాఫ్రికా జట్టు సెమీస్ చేరే అవకాశంతో పాటు ఏకంగా 3.7 … Read more