• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నన్ను చంపేందుకు కుట్ర: మంత్రి అంబటి

    టీడీపీ నేతలు తనను చంపేందుకు కుట్రచేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంపిన వారికి రూ.50 లక్షలు ఇస్తామని కూడా ప్రకటించారని తెలిపారు. కమ్మం ఓ ప్రేవేటు కార్యక్రమానికి వెళ్తే టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఖమ్మంలో నాకు నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేయించారు. నిన్న గోధుముల బస్తా కారుపై పడటం, నేడు నాపై దాడికి ప్రయత్నించడం నన్ను చంపేందుకు కుట్రలో భాగమే దీనిపై పోలీసులు విచారణ జరపాలి’. అని అంబటి పేర్కొన్నారు.