• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు , రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇనుమడింపజేసుకొని ఉత్సాహాన్ని, ప్రశాంతతను పొందుతారు.