• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 4 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. నిన్న శ్రీవారిని 80,551 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.