• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దీపావళి సంబరాల్లో 41 మందికి గాయాలు

    దీపావళి సంబరాల్లో పలువురి విషాదాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో టపాసుల కారణంగా గాయపడిన వారి సంఖ్య 41కి చేరింది. బాధితులంతా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 41 మందిలో 19 మందికి చికిత్స అందించి పంపించారు. మిగతా వారందరూ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి వైద్యులు కంటి ఆపరేషన్‌ పూర్తిచేశారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv