• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పసిడి ప్రియులకు భారీ షాక్‌

    పసిడి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150, రూ.160 చొప్పున పెరిగింది. ఫలితంగా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.56,950కి చేరింది. అటు ముంబయిలో రూ.56,800, చెన్నైలో రూ.57,000, కోల్‌కత్తాలో రూ.56,800, బెంగళూరులో రూ.56,800గా ఉంది. హైదరాబాద్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,800కు చేరింది. మరోవైపు వెండి సైతం కేజీపై రూ.500 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500కు చేరింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv