• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రా: మాజీ మంత్రి

    చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కోసం జీవితాన్నిఅంకితం చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదు. జగన్ జైలులో ఉన్నంత మాత్రాన అందురిని జైలులకు పంపాలా? చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు. జగన్ చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రచేస్తున్నారు. జగన్ పాలనలో ప్రజలు సుఖంగా లేరు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది’. అని మోత్కుపల్లి విమర్శించారు.