• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

    ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా 5500 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ సైతం ఇస్తున్నామన్నారు. గత ఏడాది రావడానికి, వెళ్లడానికి రెండు వైపులా టికెట్ తీసుకుంటేనే రాయితీ ఇచ్చామని.. ఈ సారి మాత్రం ఒకవైపు టికెట్ తీసుకున్నా ఇది వర్తిస్తుందని చెప్పారు.

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు APSRTC స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.