• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్

    ప్రయాణికులకు APSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా 5,500 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు అక్టోబర్ 13 నుంచి 26 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపనున్నట్లు APSRTC స్పష్టం చేసింది. సెలవుల్లో ప్రయాణికుల రద్ధీ దృష్ట్యా వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv