• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్నేహితులే.. హంతకులు; జియాగూడ మర్డర్ కేసు

    జియాగూడ మర్డర్ కేసులో స్నేహితులే హంతకులని పోలీసులు నిర్ధారించారు. అక్షయ్, సోనూ, టిల్లూ అనే ముగ్గురు యువకులు జంగం సాయినాథ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కోఠికి చెందిన సాయినాథ్‌ను ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై [హత్య](url) చేసిన సంగతి తెలిసిందే. వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికి చంపి మూసీ నదిలో దూకి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. Murder in broad daylight on main road tarnishes … Read more