• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేటి ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 395 పాయింట్ల లాభంతో 64,759 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 19,352 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రెడవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ లాభాల్లో ఉన్నాయి.

    భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 501 పాయింట్ల లాభంతో 64,092 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 19,142 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 83.20 దగ్గర ప్రారంభమైంది.