• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంబానీ @రూ.8.08 లక్షల కోట్లు

    రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.8.08 లక్షల కోట్ల సంపదతో దేశంలోని కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెందగా.. గౌతమ్ అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. దేశంలోని 138 నగరాల నుంచి 1319 మంది బిలియనీర్లకు హురున్ జాబితాలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఈ జాబితాలో ఉండగా.. వీరి సంపద రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది.