• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డిసెంబర్ 19న ఐపీఎల్‌ వేలం

    ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్లు, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూను కలిగి ఉండనున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.

    IPL 2024 వేలం ఎప్పుడంటే?

    PL 2024 సంబంధించి ఆసక్తికర విషయం తెసుస్తోంది. వచ్చే ఏడాది ఐసీఎల్ సీజన్‌ మెగా వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరిగే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఎడిషన్‌ కోసం ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్ము కూడా భారీ పెరిగే అవకాశం ఉందని ఐపీఎల్‌ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ప్రతి ఫ్రాంచైజీకి రూ.95 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడా సొమ్మును మరో రూ. 5కోట్లు పెంచి రూ. 100 కోట్ల వరకు తమ సొమ్మును వెచ్చించేందుకు అవకాశం దక్కనుందని సమాచారం.