• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డిసెంబర్ 19న ఐపీఎల్‌ వేలం

    ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్లు, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూను కలిగి ఉండనున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv