మార్చి 4 నుంచి 26 వరకు మహిళల ఐపీఎల్
బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళల ఐపీఎల్.. ‘వుమెన్స్ ప్రీమియర్ లీగ్’ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 4 నుంచి 26 వరకు మహిళల ప్రీమియర్ లీగ్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మ్యాచులన్నీ రెండు వేదికల్లో మాత్రమే జరగనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంతో పాటు, బ్రబౌర్న్ స్టేడియం వుమెన్స్ ప్రీమియర్ లీగ్కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మేరకు 5 ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం పంపించింది. కాగా, లక్నో కేంద్రంగా ఏర్పాటైన ఫ్రాంఛైజీకి ‘లక్నో వారియర్స్’గా పేరు ఖరారైంది. మిగతా 4 జట్లు పేర్లను ప్రకటించాల్సి … Read more