ఇండియా, పాక్ మ్యాచ్.. ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI
ఆసియా కప్ 2022లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్లో ఇది మా మొదటి మ్యాచ్. మేము పాక్ను సాధారణ ప్రత్యర్థి జట్టుగా మాత్రమే చూస్తాం. మ్యాచ్లో గెలిచేందుకు కృషి చేస్తాం’ అంటూ పేర్కొన్నాడు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై … Read more