• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరువనంతపురం చేరుకున్న భారత ఆటగాళ్లు

    దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు తిరువనంతపురం చేరుకున్నారు. వీరికి అక్కడ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. పూలజల్లుతో ఆహ్వానించి.. నుదుట తిలకం దిద్దించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. హలో తిరువనంతపురం అంటూ అందులో రాసుకొచ్చింది. వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv