• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఇండియన్ ప్లేయర్స్

    దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2022లో ఇండియన్ టీం అదరగొట్టింది. పాకిస్థాన్, హాంగ్‌కాన్‌ను ఓడించి సూపర్ 4కు అర్హత సాధించింది. లీగ్ మ్యాచెస్ అయిపోవడంతో కొంచెం ఖాళీ సమయం దొరకింది. దీంతో దుబాయ్ బీచ్‌లో క్రికెటర్లందరూ ఎంజాయ్ చేశారు. కెప్టెన్ రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో పాటు ఆటగాళ్లందరూ బీచ్‌లో బోటింగ్, స్విమ్మింగ్ చేయడంతో పాటు బీచ్ వాలీబాల్ ఆడారు. ఈ మేరకు క్రికెటర్స్ సరదాగా గడుపుతున్న వీడియోను BCCI పోస్ట్ చేసింది. అందులో చాహల్ మాట్లాడుతూ.. ఇలాంటి ఫన్ యాక్టీవిటీలు చేయడం వల్ల ఆటగాళ్ల మధ్య బాండింగ్ పెరుగుతుందని పేర్కొన్నాడు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv