• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండియా, పాక్ మ్యాచ్.. ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI

    ఆసియా కప్ 2022లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్‌లో ఇది మా మొదటి మ్యాచ్. మేము పాక్‌ను సాధారణ ప్రత్యర్థి జట్టుగా మాత్రమే చూస్తాం. మ్యాచ్‌లో గెలిచేందుకు కృషి చేస్తాం’ అంటూ పేర్కొన్నాడు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv