రోహిత్, కోహ్లీలను తీసుకోవాలి: మాజీ కెప్టెన్
టీ20 మ్యాచుల్లో రోహిత్, కోహ్లీలలో కనీసం ఒక్కరికైనా అవకాశం కల్పించాలని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించాడు. వీరిద్దరూ లేకపోవడంతో జట్టులో అనుభవ లేమి కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ వంటి టోర్నీల్లో ఈ అనుభవం పనికొస్తుందని తెలిపాడు. ‘రోహిత్, కోహ్లీలకు ప్రత్యామ్నాయ బ్యాట్స్మన్ని వెతకలేం. గిల్, ఇషాన్, పృథ్వీ షా మెరుగైన ఆటగాళ్లే. కానీ, వీరందరికీ తక్కువ అనుభవం ఉంది. ప్రపంచకప్లలో అనుభవం గల ప్లేయర్లు ఆడగలగాలి. అందుకే రోహిత్, కోహ్లీలలో కనీసం ఒక్కరినైనా తీసుకోవాలి. ఇటీవల న్యూజిలాండ్తో తొలి టీ20లో ఈ … Read more