• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

    ఇంగ్లాండ్‌తో జరగనున్న నేటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్ల తెలుస్తోంది. ప్లాక్టిస్ సేషన్‌లో రోహిత్ మణికట్టుకు గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్‌ మ్యాచ్‌కు రాకుంటే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించనున్నాడు. ఇంగ్లాండ్‌పై గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. ఇప్పటికే స్టార్ అల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv