• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 22 ఏళ్లుగా రూ.1కే సమోసా

    రోజు రోజుకు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర తినుబండారాల ధరలు కూడా అధికమవుతున్నాయి. అయితే, 22 ఏళ్లుగా ఓ సమోసా ధర మాత్రం ఒకే విధంగా ఉంటోంది. ఒక రూపాయికే సమోసా ఇస్తూ జార్ఖండ్‌కి చెందిన సమోసాల వ్యాపారి అరుణ్ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు 2000 వరకు సమోసాలు విక్రయిస్తున్నాడు. తాను సమోసా బండి పెట్టినప్పుడు ఒక రూపాయికి సమోసా అమ్మేవాడినని అరుణ్ గుర్తుచేశాడు. చదువుపై సరిగా దృష్టి సారించలేక ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపాడు. కాగా, 20ఏళ్లకు పైగా అవుతున్నా … Read more

    ఇలాంటి క్రిమిన‌ల్స్‌కు స‌మాజంలో స్థానం ఉండ‌కూడ‌దు: కేటీఆర్

    జార్ఖండ్‌లో షారూఖ్ అనే ఒక యువ‌కుడు 12 ఏళ్ల బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘ‌ట‌న‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించాడు. ఇలాంటి నేర‌స్తుల‌కు స‌మాజంలో స్థానం ఉండ‌కూడ‌దు. క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను విధించాలి. ఐపీసీ, సీఆర్‌పీసీ, జువైన‌ల్ చ‌ట్టాల‌ను స‌వ‌రించాల‌ని పేర్కొన్నాడు. అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న స‌మ‌యంలో కూడా అత‌డి మొహంలో ఎలాంటి ప‌శ్ఛాత్తాపం క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్ఛ‌ర్యానికి గురిచేస్తుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | Jharkhand: Accused Shahrukh who set … Read more

    దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు

     ఝార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌లో ఆదివారం రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంతో దాదాపు 50 మందికి పైగా కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంకేతిక కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.   ఇంకా ఐదుగురు ఆపదలోనే.. ఈ ఘటన జరిగి … Read more