• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మనీశ్ సిసోదియాకు బెయిల్‌ నిరాకరణ

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్‌ నేత మనీశ్ సిసోదియాకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.338 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని కోర్టు తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అయితే విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సుప్రీం ఆదేశించింది.