• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో రూ.750 కోట్లతో స్టార్ హోటల్స్

    టెక్ మహీంద్రా సంస్థ ఏపీలో రూ.750 కోట్ల పెట్టుబడితో మూడు స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ సీఎం జగన్‌ను కలిసి వివరాలు వెల్లడించారు. వైజాగ్ సహా మూడు పర్యాటక ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.250 కోట్ల చొప్పున ఖర్చు చేసి మూడు స్టార్ హోటల్స్ నిర్మించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరో రెండు నెలల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి శంకుస్థాప చేస్తామని చెప్పారు.