• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,937 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.