• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలకృష్ణపై మంత్రి రమేష్ సంచలన వ్యాఖ్యలు

    టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై ఏపీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరని ప్రశ్నించారు. NTRను కూలదొసినపుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. టీడీపీ పార్టీని లాక్కొని మీ బావ సీఎం కూర్చిలో కూర్చొలేదా అంటూ ఎద్దేవా చేశారు. ముందు బాబుకు బుద్దిచెప్పాలని రమేష్ హితవు పలికారు. ఎన్టీఆర్ చివరి కోరికను నెరవేర్చలేదని, ఈ జాతికి NTRను దూరం చేసింది ఎవరని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండేందుకు ఓ జిల్లాకు పేరు పెట్టామని జోగి రమేష్ వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv