• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్రమాలపై ప్రశ్నిస్తే కోవర్టు అంటారా?: పురందేశ్వరి

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్రం బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైరయ్యారు. వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే టీడీపీ కోవర్టు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. కేంద్రం పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందన్నారు. పొత్తు లేకుంటే 175 స్థానాలకు బీజేపీ పోటీలో ఉంటుందని పురందేశ్వరి పేర్కొన్నారు.

    ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద … Read more