• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    కిలోల కొద్ది బంగారం, వెండి సీజ్‌

    HYD: చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. నిజాం కాలేజ్ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్‌ నంబర్‌ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద ఓ కారులో రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    బోరుబావి నుంచి బంగారం.. ఎగబడుతున్న జనం

    బోరు బావి నుంచి నీరు రావడం తెలుసు. పెట్రోల్‌ కూడా వస్తుందని తెలుసు, కానీ బంగారం వస్తే…! ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది. పంట పండించేందుకు నీటి కోసం బోరు వేసిన ఓ రైతుకు అందులోంచి బురదతో పాటు బంగారు వర్ణంలో ఉన్న పొడి వెలువడింది. బోలంగీర్‌ జిల్లా ఖాప్రాఖోల్‌ బ్లాక్ పరిధి చంచన బహాలి పంచాయతీ నందుపాలలో ఈ విచిత్ర ఘటన వెలుగుచూసింది.  గ్రామానికి చెందిన జావెద్‌ అనే రేతు మార్చి 8న తన పొలంలో బోరు తవ్వించాడు. శుక్రవారం నాడు ఆ … Read more