• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో 300 కిలోల‌ బంగారం సీజ్‌

    AP: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 300 కిలోల‌ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విజ‌య‌వాడ‌, తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు గ‌త నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ దుకాణాల‌తో పాటు గురురాఘ‌వేంద్ర, త‌ల్లం దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. అనంతరం భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు.

    సముద్రం లోపల బంగారం సీజ్

    ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేసిన సాహసం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. సముద్రంలో దాచిన 32.689 కిలోల బంగారాన్ని వెతికి మరీ కనిపెట్టారు. తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏరియాలో రెండు ఫిషింగ్ బోట్లు బంగారాన్ని దాచినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో డీఆర్ఐ, కస్టమ్ అధికారులతో కలిసి కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ని చేపట్టారు. సముద్రం లోనికి స్కూబా డైవింగ్ చేసి అక్కడ దాచిన బంగారాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.20.2 కోట్లు ఉంటుందని అంచనా. శ్రీలంక … Read more