• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSPSC ఆఫీసులో ముగిసిన నిందితుల విచారణ

    తెలంగాణ: టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ల సిట్‌ విచారణ ముగిసింది. దర్యాప్తు అనంతరం నిందితులను సిట్‌ అధికారులు తమ కార్యాలయానికి తరలించారు. వారితో పాటు TSPSC ఆఫీసులోని ఒక సిస్టమ్‌ను తీసుకెళ్లారు. అంతకుముందు TSPSC ఆఫీసుకు నిందితులను తీసుకెళ్లిన సిట్‌ బృందం ప్రశ్నాపత్రాలను ఎలా లీక్‌ చేశారన్న కోణంలో ఆరా తీసింది. కాన్ఫిడెన్షియల్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి టెక్నికల్‌ అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

    కవిత అభ్యర్థన తిరస్కరించిన సుప్రీంకోర్టు

    ఈడీ విచారణకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై 24న విచారణ జరగాల్సి ఉన్నా… వాయిదా పడే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం బిజీ షెడ్యూల్ కారణంగా మారుతుందని తెలుస్తోంది. మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌ను ప్రస్తావించారు. త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. మార్చి 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే తాజాగా జాబితాలో విచారణ మార్చి 27న … Read more