• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాందేడ్‌ ఆసుపత్రిలో ఆగని మృత్యుఘోష

    నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరిగుతోంది. ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తెలిసిందే. ఇప్పుడు గడిచిన ఎనిమిది రోజుల్లో మరో 108 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మరణించగా.. వీరిలో ఓ పసికందు కూడా ఉండటం విచారకరం. ఔషధాల కొరత వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతిచెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    తిరుపతిలో జంట హత్యల కలకలం

    తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నాందేడ్‌కు చెందిన యువరాజ్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున తన భార్య మనీషా, బామ్మర్ధి హర్షవర్ధన్‌ను యువరాజ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలతో వెళ్లి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోాయాడు.

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

    మహారాష్ట్ర- బుల్దానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. Horrific accident on Samruddhi highway in #Buldhana 25 … Read more