• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

    మూడో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో నారీ శక్తి వందన్ బిల్లుపై సభ్యులు చర్చజరుపుతున్నారు. బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించారు. బిల్లుపై చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి

    పార్లమెంట్ ఎదుట పోటాపోటీగా నిరసన

    ఉభయ సభల సమావేశాలు నేడు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఎదుట అధికార, విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మణిపుర్ అల్లర్లపై విపక్ష పార్టీలు నిరసన చేస్తుంటే, రాజస్థాన్‌లో మహిళల ఆకృత్యాలపై బీజేపీ ప్రశ్నిస్తోంది. దీంతో పార్లమెంట్ భవనం ఎదుట ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. నాయకులు ధర్నాకు దిగారు. ఎవరికి వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మణిపుర్ అల్లర్లపై ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాలంటూ ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Opposition parties … Read more

    ఆ దశాబ్దకాలం భారత్ భారీగా నష్టపోయింది: ప్రధాని మోదీ

    [VIDEO:](url) అదానీ వ్యవహారంపై నిన్న పార్లమెంటులో విపక్షాలు వ్యవహరించిన తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది. భారీ స్కామ్‌లు జరిగాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది. 2జీ, బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ గేమ్స్‌లో పెద్దఎత్తున అవినీతి జరిగింది. ఆ దశాబ్దకాలం భారత్ పెద్దఎత్తున నష్టపోయింది. అవినీతిపై కేసులు పెడితే దర్యాప్తు సంస్థలను తప్పుపడుతున్నారు అని విమర్శించారు. #WATCH | During 10 years of … Read more