• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పార్లమెంట్ ఎదుట పోటాపోటీగా నిరసన

    ఉభయ సభల సమావేశాలు నేడు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఎదుట అధికార, విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మణిపుర్ అల్లర్లపై విపక్ష పార్టీలు నిరసన చేస్తుంటే, రాజస్థాన్‌లో మహిళల ఆకృత్యాలపై బీజేపీ ప్రశ్నిస్తోంది. దీంతో పార్లమెంట్ భవనం ఎదుట ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. నాయకులు ధర్నాకు దిగారు. ఎవరికి వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మణిపుర్ అల్లర్లపై ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాలంటూ ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv