• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల వరకు సమయం పడతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 88,623 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 43,934 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

    శ్రీవారి దర్శనానికి 24 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండి కల్యాణవేదిక వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87,081 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 41,575 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    శ్రీవారి సేవలో గంభీర్ దంపతులు

    మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న గంభీర్‌కు పూజర్లు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి భారత్ ప్రపంచకప్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. https://x.com/PTI_News/status/1707226914069340552?s=20