• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలను దర్శించిన కేంద్ర మంత్రి

    తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో పాల్గొన్నారు. స్వామివారిని ప్రార్థించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గడ్కరీ దంపతులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి జ్ఞాపికలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దేవుడ్ని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv