• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజలకు ఆ హక్కు లేదు: కేంద్రం

    రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటార్నీ జనరల్‌ సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘సరైన వ్యక్తిని ఎన్నుకొనేందుకు అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. కానీ, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే హక్కు వారికి లేదు. రాజ్యాంగపరమైన చట్టం లేనందున ఎలక్టోరల్‌ బాండ్ల స్కీమ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. దాతల వివరాలు గోప్యంగా ఉంచడానికి ఇది దోహదం చేస్తుంది’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

    రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్

    దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.2 వేలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే కేంద్రంపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది.

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇక నుంచి ఏటా రెండు సార్లు DA, DR అలవెన్స్‌లు బెసిక్ శాలరీకి యాడ్ కానున్నాయి. జనవరి- జులైలో రివైజ్ కానున్నట్లు సమాచారం. బేస్ ఇయర్‌ను 1963-65 నుంచి 2016 సంవత్సరానికి మార్చడం జరిగింది. అలాగే కొత్త వేతన సవరణ సూచికను కేంద్రం తీసుకురానుంది. 7వ వేతన సవణ ప్రకారం 4శాతం డీఏ, మరో 4శాతం డీఆర్‌ను పెంచనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఉద్యోగుల DAను … Read more