• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీలో కుంభకోణం.. రంగంలోకి ఈడీ

    AP: ట్రాఫిక్‌ ఈ-చలానాల కుంభకోణంపై హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది. మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌తోపాటు అతనికి చెందిన డేటా ఎవాల్వ్‌ సంస్థ, మరికొందరిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారు చెల్లించిన చలానాల సొమ్ము రూ.36.53 కోట్లను అవినాష్‌, తదితరులు కొల్లగొట్టారన్నది ప్రాథమిక అభియోగం. దీనిపై ఏపీ పోలీసులు గతంలోనే కేసు పెట్టగా తాజాగా ఈడీ కూడా దర్యాప్తుకు ఉపక్రమించింది.

    కవిత అభ్యర్థన తిరస్కరించిన సుప్రీంకోర్టు

    ఈడీ విచారణకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై 24న విచారణ జరగాల్సి ఉన్నా… వాయిదా పడే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం బిజీ షెడ్యూల్ కారణంగా మారుతుందని తెలుస్తోంది. మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌ను ప్రస్తావించారు. త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. మార్చి 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే తాజాగా జాబితాలో విచారణ మార్చి 27న … Read more