• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌పై రాజ్‌నాథ్ నిప్పులు

    జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రెండు సార్లు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులు పరిక్ష రాసే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు అని మండిపడ్డారు.

    ఆకట్టుకున్న డ్రోన్ విన్యాసాలు

    గాంధీనగర్‌లో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో 2022లో డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డ్రోన్‌లు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. డ్రోన్ల ద్వారా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, భారత సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ చిత్రాలను నిర్వాహకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ.. హిందూ మహాసముద్రం ప్రాంతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ డ్రైవింగ్ ఇంజిన్‌గా సముచిత స్థానం పొందాలని ఆకాంక్షించారు. Drone Show #Defenceexpo2022 #DefenceExpo pic.twitter.com/529oo6owhl — Dr. Ashok … Read more