• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇద్దరు కుమార్తెలతో సహా తండ్రి సూసైడ్

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ వ్యక్తి ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు శ్రీకాంత్ చారి(42), స్రవంతి(8), శ్రావ్య(7)గా గుర్తించారు. మృతదేహాల పక్కన నిద్ర మాత్రలు ఉండటంతో వీరు గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర మాత్రలు మింగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

    హోర్డింగ్‌కు ఉరి వేసుకొనేందుకు యత్నం

    సిద్దిపేట జిల్లా ముస్తాబాద్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి [హల్‌చల్‌](url) చేశాడు. డివైడర్‌ మధ్య ఉన్న హోర్డింగ్‌కి ఉరేసుకునేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకొని అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. ఓ పాఠశాల బస్సును అతడి కింద నిలిపారు. మెడకు తాడుతోనే కిందకు దూకగా వాహనం ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన జి.కొమురయ్య అలియాస్‌ కుమార్‌గా గుర్తించారు. గతంలోనూ ఇలాగే చేశాడట. This is the Situation in #Siddipet Mr.@trsharish Do you have an Answer?@BRSparty … Read more