• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వందేభారత్‌కు తప్పిన ప్రమాదం

    వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలులో పొగలు రావడంతో నిలిపివేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మునుబోలు రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఓ టికెట్ లేని వ్యక్తి వాష్‌రూమ్‌లో సిగరెట్ కాల్చి పడేశాడు. అది ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడంతో పొగలు అలుముకున్నాయి. దీంతో రైలు మొత్తం దట్టమైన పొగలు అంటుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు అర గంటకుపైగా రైలు నిలిచిపోయింది. వందే భారత్ రైలులో పొగలు గూడూరు – మనుబోలు మధ్య రైలు నిలిపివేత. తిరుపతి నుంచి … Read more

    తిరుపతికి వందేభారత్.. టైమింగ్స్ ఇవే

    ఈ నెల 8న సికింద్రాబాద్‌- తిరుపతి(20701) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 6గంటలకు బయలు దేరి నల్గొండ(7:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) స్టేషన్ల మీదుగా ప్రయాణించి తిరుపతికి 2.30గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి నెల్లూరు(5:20), ఒంగోలు(6:30), గుంటూరు(7:45), నల్గొండ(10:10) స్టేషన్ల మీదుగా రైలు 11.45గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.  ఈ నెల 9వ తేదీన తిరుపతి-సికింద్రాబాద్‌ (20702) వందేభారత్‌ రైలు తిరుపతిలో మ. 3.15 గంటలకు బయలుదేరి.. నెల్లూరు (సా. 5.20), ఒంగోలు (సా. 6.30), … Read more