హైదరాబాద్ నగరం ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్బాబు, చిత్రలేఖ వారి కుమార్తె తేజస్విగా పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిది కర్నూలు జిల్లా లక్ష్మీపురమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/11/17134324/image-332.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!