• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరణంపై పాట-సింగర్‌కు పోలీసు నోటీసులు

    [VIDEO](url):భోజ్‌పురి జానపద గాయని నేహా సింగ్ రాథోడ్‌కు యూపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాన్పూర్‌లో తల్లీ బిడ్డల మరణంపై నేహా ఈ పాట రాసి పాడారు. వీడియోలో ఉన్నది తానేనా, తానే ఆ లిరిక్స్‌ రాసి పాడిందా? లేక వేరే ఎవరైనా రాశారా? ఇలా నోటీసులో పోలీలుసు ప్రశ్నించారు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నోటీసులో స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ పోలీసులను పంపించిందంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv