• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్సాహంగా జోడో యాత్ర

    కాంగ్రెస్‌ పార్టీని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నాందేడ్‌లోని అర్ధాపూర్‌లో రాహుల్‌ [పాదయాత్ర](url) ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నడుస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. భాజపా పాలనలో ఎవ్వరికి మేలు జరగలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv