• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ ట్రైలర్

    కీరవాణి కొడుకు శ్రీ సింహ హీరోగా సతీష్ త్రిపుర తెరకెక్కిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు, సునీతా తాటి నిర్మిస్తున్నారు. ఈనెల 23వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv